పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని ఉన్న అంఫాన్ అతి తీవ్రమైన తుఫాను ప్రస్తుతం ఒడిషాలోని పారాదీప్ కు దక్షిణంగా 770 కి.మీ దూరంలో ఉంది. ఇది ఈశాన్య దిశగా కదులుతూ వెళ్ళి పశ్చిమబెంగాల్ మరియు బంగ్లాదేశ్ మధ్య తీరంలో మే 20వ తేదీ సాయంత్రం తీరం దాటే అవకాశం ఉంది. దీని ప్రభావం వలన ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలలో మే 20వ తేదీ వరకు సముద్రం అల్లకల్లోలంగా ఉంటంది మరియు అన్ని సముద్ర తీర ప్రాంతాలలో అలల ఎత్తు 10 నుంచి 20 అడుగుల వరకు ఎగిసిపడతాయి మరియు గాలివేగం 45 నుంచ 55 కి.మీ వరకు ఉండవచ్చు. కావున మత్స్యకారులు అప్రమత్తంగా ఉండి చేపల వేటకు వెళ్ళరాదని సూచిస్తున్నాము.
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని ఉన్న అంఫాన్ అతి తీవ్రమైన తుఫాను ప్రస్తుతం ఒడిషాలోని పారాదీప్ కు దక్షిణంగా 770 కి.మీ దూరంలో ఉంది. ఇది ఈశాన్య దిశగా కదులుతూ వెళ్ళి పశ్చిమబెంగాల్ మరియు బంగ్లాదేశ్ మధ్య తీరంలో మే 20వ తేదీ సాయంత్రం తీరం దాటే అవకాశం ఉంది. దీని ప్రభావం వలన ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలలో మే 20వ తేదీ వరకు సముద్రం అల్లకల్లోలంగా ఉంటంది మరియు అన్ని సముద్ర తీర ప్రాంతాలలో అలల ఎత్తు 10 నుంచి 20 అడుగుల వరకు ఎగిసిపడతాయి మరియు గాలివేగం 45 నుంచ 55 కి.మీ వరకు ఉండవచ్చు. కావున మత్స్యకారులు అప్రమత్తంగా ఉండి చేపల వేటకు వెళ్ళరాదని సూచిస్తున్నాము.